ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN, First Publish Date - 2022-10-01T04:54:28+05:30

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్‌రోడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆత్మకూరు, సెప్టెంబరు 30 : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్‌రోడ్డి పేర్కొన్నారు. మండలంలోని వాశిలిలో శుక్రవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదిక కావాలని సూచించారు.  కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T04:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising