ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష

ABN, First Publish Date - 2022-02-17T21:18:39+05:30

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోనే రాపూరు, కలువాయిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుడూ పునర్విభజన వల్ల జరిగే నష్టాన్ని తెలిపేందుకే దీక్ష చేస్తున్నానన్నారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల తీవ్రనష్టం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో స్వార్థరాజకీయం కోసం.. కాంగ్రెస్‌లోని ఓ పెద్దమనిషి రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని విమర్శించారు. సోమశిల, కండలేరు జలాల కేటాయింపులే ఇంత వరకు జరగలేదన్నారు. నాగార్జున సాగర్ లాంటి దుస్థితి సోమశిల ప్రాజెక్ట్‌కు వచ్చే పరిస్థితి ఉందని ఆనం రాంనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-02-17T21:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising