ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమకేసులు బనాయించడం దారుణం

ABN, First Publish Date - 2022-01-23T03:31:08+05:30

కర్నూలు జిల్లాలో బీజేపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణమని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు అన్నారు.

వర్చువల్‌ ప్రజానిరసన సభలో బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 22: కర్నూలు జిల్లాలో బీజేపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణమని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు అన్నారు. శనివారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో వర్చువల్‌ ప్రజా నిరసనసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డిపై అల్లరిమూకలు చేసిన దాడిని, వైసీపీ ప్రభుత్వం బీజేపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామన్నారు. వర్చువల్‌ ప్రజా నిరసన సభకు మద్దతు తెలిపామ న్నారు. కార్యక్రమంలో పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, పనబాక కోటేశ్వరరావు, బిందురెడ్డి, ఇండ్ల హేమచంద్ర, బైరప్ప, సురేంధ్రనాధ్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T03:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising