ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల తర్వాత మెమురైలు రాక

ABN, First Publish Date - 2022-01-04T04:50:56+05:30

నెల్లూరు-చెన్నై మెము రైలు దాదాపు రెండేళ్ల తరువాత సోమవారం పునః ప్రారంభమైంది.

మెము రైలు డ్రైవర్‌ను సత్కరిస్తున్న గౌస్‌బాషా, స్థానికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట,  జనవరి 3 : నెల్లూరు-చెన్నై మెము రైలు దాదాపు రెండేళ్ల తరువాత సోమవారం పునః ప్రారంభమైంది. మెము రైలుకోసం 3 నెలలుగా ఫుట్‌బాల్‌ కోచ్‌ గౌస్‌బాషా, హిందీ ఉపాధ్యాయుడు ఫజీల్‌ రైల్వే ఉన్నతాధికారులకు అనేక పర్యాయాలు వినతిపత్రాలను అందజేశారు. రైల్వే మంత్రి కార్యాలయానికి కూడా  దరఖాస్తులు అందజేశారు. ఎట్టకేలకు మెము రైలురావడంతో వారు రైలు డ్రైవర్‌,  స్టేషన్‌ మాస్టర్‌ అలెగ్జాండర్‌ను పూలమాలలతో సత్కరించారు.

Updated Date - 2022-01-04T04:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising