ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 మద్యం సీసాల స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-19T05:16:46+05:30

స్థానిక గాంధీనగర్‌లో మంగళవారం ఎస్‌ఈబీ సీఐ విజయకుమార్‌ సిబ్బందితో కలిసి పలు ఇళ్లలో దాడులు నిర్వహించారు.

పట్టుబడిన మద్యం సీసాలు, నిందితుడితో ఎస్‌ఈబీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 18: స్థానిక గాంధీనగర్‌లో మంగళవారం ఎస్‌ఈబీ సీఐ విజయకుమార్‌ సిబ్బందితో కలిసి పలు ఇళ్లలో దాడులు నిర్వహించారు. 21 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఈబీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన రాజేంద్రకుమార్‌, వెంకటేశ్వర్లు నుంచి 21 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు ప్రభుత్వ దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు.

Updated Date - 2022-01-19T05:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising