ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న విజయవాడలో వ్యాపారుల సమావేశం

ABN, First Publish Date - 2022-08-14T03:06:12+05:30

వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 17వతేదీన విజయవాడలోని ఏ1 కన్వెన్ష్‌న్‌ సెంటర్‌లో ఆ

మాట్లాడుతున్న వాసు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఆగస్టు13: వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు  ఈ నెల 17వతేదీన విజయవాడలోని ఏ1 కన్వెన్ష్‌న్‌ సెంటర్‌లో ఆత్మీయ సమావేశం  నిర్వహించనున్నట్లు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తటవర్తి వాసు తెలిపారు. కావలి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో  రాష్ట్ర అధ్యక్షుడు  రాకేష్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.  మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారులపై జరుగుతున్న దాడులు, వేధింపులు, రకరకాల పన్నుల భారంపై  సమావేశంలో చర్చించనున్నామన్నారు. సమావేశంలో  పట్టణ అధ్యక్షుడు కోట రమేష్‌, ప్రధాన కార్యదర్శి చవల మురళీకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T03:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising