ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17వసారి తిరుమలకు పాదయాత్ర

ABN, First Publish Date - 2022-09-28T02:45:27+05:30

తిరుమలకు 17వసారి పాదయాత్రగా బయలుదేరిన యువకుల బృందాన్ని సీఐ రవి నాయక్‌, నాయకులు కర్నాటి రవీం

పాదయాత్ర బృందాన్ని జెండా ఊపి సాగనంపుతున్న సీఐ రవినాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, సెప్టెంబరు 27: తిరుమలకు 17వసారి పాదయాత్రగా బయలుదేరిన యువకుల బృందాన్ని సీఐ రవి నాయక్‌, నాయకులు కర్నాటి రవీంద్రరెడ్డి జెండా ఊపి మంగళవారం సాగనంపారు. సంగంతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు వర్షాలు బాగా కురిసి, పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని తలచి మాగం గిరిబాబు ఆధ్వర్యంలో ప్రతి ఏటా తిరుమలకు పాదయాత్రగా వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది సుమారు 40 మంది యువకులు  తిరుమలకు బయలుదేరారు. వీరు పొదలకూరు, రాపూరు, డక్కిలి, రేణిగుంటల మీదుగా  తిరుమలకు చేరుకుంటారు.


----------------


Updated Date - 2022-09-28T02:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising