ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: ఫ్యాన్‎కి ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-27T14:38:30+05:30

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు రెడ్డిగుంట కాలనీలో వివాహిత ఈడింపల్లి దొరసానమ్మ (53) ఫ్యాన్‎కి ఉరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు రెడ్డిగుంట కాలనీలో వివాహిత ఈడింపల్లి దొరసానమ్మ (53) ఫ్యాన్‎కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రెడ్డిగుంట కాలనీలో కలకలం రేపుతోంది. భార్యాభర్తల మధ్య వివాదంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. రెండు రోజుల క్రితం దంపతులు మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం స్థానికులు చెబుతున్నారు. ఘర్షణ అనంతరం పుట్టింటికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. వివాహిత ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-27T14:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising