ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లి చేరిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ

ABN, First Publish Date - 2022-04-20T21:12:04+05:30

నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లి చేరింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లి చేరింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల మాజీమంత్రి అనిల్‌, మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిలపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ జగన్‌  క్యాంపు ఆఫీస్‌కు పిలిపించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం అనిల్‌ జగన్‌ను కలిశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలపై సీఎంకు అనిల్‌ వివరిచ్చినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-04-20T21:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising