ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో వైసీపీ నేతల ఆధిపత్య పోరుపై జగన్ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-04-20T18:30:20+05:30

నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదం, మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య మాటల యుద్ధంపై మండిపడ్డారు. ఈ విషయానికి సంబంధించి తాడేపల్లి రావాలని మంత్రి కాకాణి, అనిల్‌లకు సీఎం నుండి పిలుపు అందింది. కాకాణి, అనిల్‌లకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు నేతలు క్యాంపు కార్యాలయానికి రానున్నారు. సీఎం జగన్‌తో మంత్రి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ భేటీ కానున్నారు. 

Updated Date - 2022-04-20T18:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising