ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narayanadri రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు

ABN, First Publish Date - 2022-06-16T14:50:54+05:30

జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు కాలును కోల్పోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు కాలును కోల్పోయాడు. కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో నరేంద్ర అనే వ్యక్తి ట్రాక్‌పై జారిపడ్డాడు. దీంతో నరేంద్ర కాలు సగానికి విరిగిపోయింది. వెంటనే ప్రయాణికుడిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. నరేంద్ర హైదరాబాద్ నుంచి నరసరావుపేట వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-16T14:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising