ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: నారా లోకేష్

ABN, First Publish Date - 2022-04-30T21:38:20+05:30

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ వైసీపీ పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే తాడేపల్లి ప్యాలస్‌లో ఎలా నిద్రపడుతుంది జగన్ రెడ్డి గారు? విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన జరిగినా స్పందించలేనంతగా ఏం వెలగబెడుతున్నారు?విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి సమీపంలో యువతిని అత్యాచారం చెయ్యడంతో పాటు గుర్తు పట్టలేనంతగా పెట్రోల్ పోసి తగలబెట్టారు.ఎక్కడ గన్? ఎక్కడ జగన్? ఇప్పటికైనా మేల్కొని మహిళలకు రక్షణ కల్పించండి. యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని నడి రోడ్డుపై ఉరి తీసి మహిళల భద్రతకి భరోసా ఇవ్వాలి’’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-30T21:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising