ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఉధృతి తగ్గే వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి: లోకేష్

ABN, First Publish Date - 2022-01-26T01:45:06+05:30

జగన్‌రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచ‌ర్ల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలొద్దని ఆయన సూచించారు. కరోనా సమయంలో కూడా 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అంటూ ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్న విద్యాశాఖ మంత్రి స్కూళ్లలో క‌రోనా కేసుల‌పై ఏం స‌మాధానం చెబుతారని ప్రశ్నించారు. కరోనా ఉధృతి తగ్గే వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-01-26T01:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising