ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు: lokesh

ABN, First Publish Date - 2022-05-16T22:59:03+05:30

ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు: lokesh

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రామ గ్రామాన వైసీపీ నేతలను ప్రజలు అడ్డుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ బాదుడే బాదుడు తట్టుకోలేని జనం వైసీపీ నేతలను నిలదీస్తున్నారని మండిపడ్డారు. ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ కూడా అధికారుల రక్షణతోనే బయటకు వస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో జగన్ సర్కార్కు అర్థమవుతోందన్నారు. 

Updated Date - 2022-05-16T22:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising