ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరైన నారా లోకేష్

ABN, First Publish Date - 2022-05-23T16:57:39+05:30

మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్‌, కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేష్‌తో పాటు కొల్లు రవీంద్ర కోర్టుకు హాజరయ్యారు. కోర్టు దగ్గర నేతలు అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు తప్పుబట్టారు. కోర్టు దగ్గర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఏం పనంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2022-05-23T16:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising