ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు: నన్నూరి నర్శిరెడ్డి

ABN, First Publish Date - 2022-05-28T23:51:43+05:30

మహానాడు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్శిరెడ్డి వ్యగ్యస్త్రాలు సంధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: మహానాడు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్శిరెడ్డి వ్యగ్యస్త్రాలు సంధించారు. ‘‘మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు.మాకో తిక్కడు.. మీకో పిచ్చొడు తగులుకున్నారు.తెలంగాణలో దొరల పాలన.. ఏపీలో దొంగల పాలన.మాకు సెక్రటేరీయేట్ లేదు.. మీకు రాజధాని లేదు.మావోడు పెగ్గులేస్తాడు.. మీవోడు రంగులేస్తాడు.కేసీఆర్ కన్పిస్తే బ్రేకింగ్ న్యూస్.. జగన్ తెలుగు మాట్లాడితే షాకింగ్ న్యూస్.తెలుగుదేశం జెండాని ప్రతి ఒక్కరు బలపర్చాల్సిన అవసరం ఉంది’’ అని  నర్శిరెడ్డి అన్నారు..



Updated Date - 2022-05-28T23:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising