ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandigama: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద TDP నిరసన

ABN, First Publish Date - 2022-07-07T17:43:14+05:30

జిల్లాలోని నందిగామ నెహ్రూనగర్‌లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం ఉదయం టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని నందిగామ నెహ్రూనగర్‌లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం ఉదయం  టీడీపీ (TDP) నిరసన కార్యక్రమం చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Tangairala sowmya), టీడీపీ నాయకులు(TDP leaders) నిరసనలో పాల్గొన్నారు. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానంపై ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న విద్యా విధానాన్ని అమలు చేయాలని తంగిరా సౌమ్య డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెనను తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. నాడు నేడు పేరుతో నాణ్యత లోపాలతో నిర్మాణాలు జరుగుతున్నాయని సౌమ్య ఆరోపించారు. 

Updated Date - 2022-07-07T17:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising