ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గుంటూరు ప్రజలకు లేని బాధ బీజేపీకి ఎందుకు?’

ABN, First Publish Date - 2022-01-04T23:18:44+05:30

తెలుగురాష్ట్రాల్లో బీజేపీ డ్రామాలాడుతోందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌తో కలిసి కాంగ్రెస్‌ను చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తెలుగురాష్ట్రాల్లో బీజేపీ డ్రామాలాడుతోందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌తో కలిసి కాంగ్రెస్‌ను చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఏపీలో జగన్‌తో కలిసి టీడీపీని చంపాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ కొత్త నాటకాలు వేస్తోందన్నారు. ఎప్పుడో కట్టిన జిన్నా టవర్‌పై ఇప్పుడు బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. గుంటూరు ప్రజలకు లేని బాధ బీజేపీకి ఎందుకో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-04T23:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising