ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మంత్రిని వెంటనే తొలగించాలి: నాగోతు రమేశ్ నాయుడు

ABN, First Publish Date - 2022-04-16T21:43:57+05:30

గతంలో న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేశారు.. నేడు ఆ వ్యవస్థకే కన్నాలు వేసిన గొప్ప ఘనులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గతంలో న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేశారు.. నేడు ఆ వ్యవస్థకే కన్నాలు వేసిన గొప్ప ఘనులు వైసీపీ నేతలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్దె నేక్కించి పాలన చేయమంటే.. వ్యవస్థలకే పంగనామాలా?మంత్రి కాకాణిగోవర్థన్ రెడ్డిని వెంటనే తొలగించి విచారించాలని నాగోతు రమేశ్ నాయుడు డిమాండ్ చేశారు.  

Updated Date - 2022-04-16T21:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising