ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2022-03-03T21:40:03+05:30

సీఎం జగన్ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ధర్మం గెలుస్తుందని, న్యాయం నిలబడుతుందని నమ్మి ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. జగన్ మూర్కపు పాలనతో లక్షన్నర కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళాయన్నారు. మూడు రాజధానుల బిల్లు తెచ్చే వరకు తమకు తెలియదని ఏపీ మంత్రులు తనతో చెప్పారన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు పరిచే వరకు జనసేన పోరాడుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-03T21:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising