ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్నకు ముస్లిం దంపతుల విరాళం రూ.1.02 కోట్లు

ABN, First Publish Date - 2022-09-21T09:17:03+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామికి ముస్లిం దంపతులు మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామికి ముస్లిం దంపతులు మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా ఇచ్చారు. చెన్నైకి చెందిన సుభీనాభాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు ఈ విరాళాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్‌, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు వినియోగించాలని కోరారు. కాగా.. గత 30 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి అబ్దుల్‌ ఘనీ దంపతులు విరాళాలు ఇస్తున్నారు. ఇన్నేళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచినా.. తాజాగా టీటీడీ ఆయన వివరాలను వెల్లడించింది.

Updated Date - 2022-09-21T09:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising