ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలశౌరి, పేర్ని నానిల మధ్య మరింత ముదురుతున్న వివాదం..

ABN, First Publish Date - 2022-11-30T10:25:20+05:30

కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదురుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada : కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ప్రతి ఒక్క అంశంలోనూ విరుద్ధ ప్రకటనలు చేస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్న ఈ ఇరువురు నేతలూ.. తాజాగా బందరు పోర్ట్ పనుల‌ పైనా ఇరువురూ పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నానిల మధ్య పోరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నెలలో పోర్టు పనులు ప్రారంభమవుతాయని గతంలో ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఎంపీ ప్రకటనకు విరుద్ధంగా ఎమ్మెల్యే నేడు మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2022-11-30T10:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising