ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Raghurama: సునీత రెడ్డిలా పోరాటం చేయండి...

ABN, First Publish Date - 2022-09-21T21:17:50+05:30

ఢిల్లీ (Delhi): పులివెందులలో సీబీఐ (CBI) విచారణ మళ్ళీ మొదలయ్యిందని రఘురామ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): పులివెందులలో సీబీఐ (CBI) విచారణ మళ్ళీ మొదలయ్యిందని, సునీత రెడ్డి (Sunita Reddy) లాగా పోరాటం చేయండని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) పిలుపిచ్చారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి (Vivekanandareddy) హత్య (Murder) ఎవరో చేశారో త్వరలో బయటకు రావాలని కోరుకుంటున్నానన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చిన్నాన్నకు అసలైన ఆత్మశాంతి కలుగుతుందన్నారు.


‘‘తెలంగాణలో ఒక చెల్లి (షర్మిల) మా నాన్నను చంపేశారని అంటున్నారు.. సడెన్‌గా ఒక రాయి వేసి జనాల దృష్టిలో అనుమానం వచ్చే విధంగా ఉంది... మీ మైండ్‌లో ‌ఏముందో చెప్పండి’’ అంటూ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-21T21:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising