ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ను భారతరత్నతో గౌరవించుకోవాలి: ఎంపీ Raghurama

ABN, First Publish Date - 2022-01-18T17:00:06+05:30

తెలుగు ఖ్యాతిని భారతదేశ దశ, దిశల్లో వ్యాపింపజేసిన మహనాయకుడు, గొప్ప నటుడు ఎన్టీఆర్ అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలుగు ఖ్యాతిని భారతదేశ దశ, దిశల్లో వ్యాపింపజేసిన మహనాయకుడు, గొప్ప నటుడు ఎన్టీఆర్ అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. అద్భుతమైన పరిపాలన అందించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వచ్చే ఏడాది ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా భారతరత్నతో గౌరవించుకోవాలని కోరుకుంటున్నానని ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు. 

Updated Date - 2022-01-18T17:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising