ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐడీ అధికారులకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ABN, First Publish Date - 2022-01-17T21:58:25+05:30

సీఐడీ అధికారులకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నేడు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు రఘురామ హాజరుకావాల్సి వుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఐడీ అధికారులకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నేడు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు రఘురామ హాజరుకావాల్సి వుంది. అత్యవసర పనిపై ఢిల్లీకి వచ్చానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అనారోగ్య కారణాలతో డాక్టర్‌ను సంప్రదించానని తెలిపారు. సీఐడీ నోటీసులపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ రఘురామ వేశారు. 4 వారాల సమయం ఇవ్వాలని ఎంపీ కోరారు. సీఐడీ ఏడీజీకి ఆయన కాపీ పంపారు. ఈ నెల 11న ఎంపీ రఘురామకు సీఐడీ నోటీసులిచ్చింది. 

Updated Date - 2022-01-17T21:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising