ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ హైకోర్టులో ఎంపీ Raghurama లంచ్ మోషన్ పిటిషన్

ABN, First Publish Date - 2022-07-01T17:33:05+05:30

ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ హైకోర్టు(AP highcourt)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama krishnam raju) లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 4న భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) పర్యటనకు హాజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలంటూ రఘురామ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌‌ను విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ‘‘ఎంపీగా మీరు పర్యటనకు వెళ్లొచ్చు కదా’’ అంటూ లాయర్‌ ఉమేష్ చంద్రను ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఏదో ఒక కేసు పెట్టి తన క్లయింట్‌ను అరెస్ట్‌ చేయాలనుకుంటున్నారని  లాయర్‌ కోర్టుకు తెలిపారు. ఎలాంటి కేసులు లేకుండా రక్షణ కల్పించాలంటూ... భీమవరం వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. 

Updated Date - 2022-07-01T17:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising