ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghuramakrishna Raju: ఉద్యోగులపై వైసీపీ ఉక్కుపాదం మోపుతోంది

ABN, First Publish Date - 2022-08-30T20:44:12+05:30

ఉద్యోగులపై వైసీపీ ఉక్కుపాదం మోపుతోందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉద్యోగులపై వైసీపీ (YCP) ఉక్కుపాదం మోపుతోందని ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghuram krishna raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. మనకు సాక్షి ఉంది కానీ.. మనసాక్షి లేదని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల నిరసనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జోలికి వెళ్లొద్దని.. పార్టీని ఉద్యోగులకు, ప్రజలకు దూరం చేయొద్దన్నారు. జగన్‌రెడ్డి (Jagan mohan reddy)కి రుణ రత్న అవార్డు ఇవ్వాలని యెద్దేవా చేశారు. కుప్పంలో అన్న క్యాంటీన్ల (Anna canteen)పై దాడి దుర్మార్గమని మండిపడ్డారు. మనం ఒకరికి పెట్టము.. ఇతరులను పెట్టనివ్వమని ఎంపీ రఘురామ మండిపడ్డారు. 

Updated Date - 2022-08-30T20:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising