ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-05-18T22:36:27+05:30

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో  పెద్ద కుంభకోణం జరుగుతుందన్నారు. 17వేల మంది రైతులు ఆధార్‌తో  లింక్ కాలేదన్నారు. దీనిలో రైస్ మిల్లుల యజమానులు, అధికారుల  జోక్యం వుందని ఆయన ఆరోపించారు. ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు వున్నాయని స్పష్టం చేశారు. దీనిపై సీఐడీ విచారణ కోరతానని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను సిఎం జగన్  ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-05-18T22:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising