ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంపై పిల్లి సుభాష్ సీరియస్

ABN, First Publish Date - 2022-05-19T14:45:03+05:30

రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై కాసేపట్లో కోనసీమ జిల్లా కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 17 వేల మంది రైతులు ఆధార్‌తో  లింక్ కాలేదని నిన్న రాజమండ్రిలో ఎంపీ ఆరోపించిన విషయం తెలిసిందే. రైస్ మిల్లుల యజమానులు, అధికారులు ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కుంభకోణానికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలు కలెక్టర్‌కు బోస్ అందజేయనున్నారు. దీనిపై సీఐడీ విచారణ కోరే అవకాశం ఉంది. 

Updated Date - 2022-05-19T14:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising