ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gorantla madhav వ్యవహారంపై ప్రధానికి ఎంపీ జస్బీర్‌సింగ్ లేఖ

ABN, First Publish Date - 2022-08-11T20:05:18+05:30

వైసీపీ ఎంపీ గోరంటల్ మాధవ్ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీ గోరంటల్ మాధవ్ (Gorantla madhav) వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)కి ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ (Jasbir Singh Gill) లేఖ రాశారు. ప్రధానితో పాటు లోక్‌సభ స్పీకర్, జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు ఎంపీ లేఖ రాశారు. గోరంట్ల(YCP MP) వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని లేఖలో తెలిపారు. పార్లమెంట్ ఎంపీలకు మాయని మచ్చలా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అంటున్నారన్నారు. గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్‌కు వెళ్లిందని ఎంపీ భరత్ అన్నారని తెలిపారు. గోరంట్ల వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎంపీ జస్బీర్‌సింగ్ లేఖలో పేర్కొన్నారు. 





Updated Date - 2022-08-11T20:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising