ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో ఇప్పుడు.. ఆ పదవుల కోసం కొట్లాట?: జీవీఎల్‌

ABN, First Publish Date - 2022-04-11T23:52:27+05:30

వైసీపీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వైసీపీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నిన్నటివరకు మాకు ఒక్కడే నాయకుడు అన్నవాళ్లు.. ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఏడుపులు, పెడబొబ్బలతో వైసీపీ పతనం మొదలైంది. మంత్రివర్గ కూర్పులో జగన్ పాటించిన విధానం ఏంటి? మంత్రులను తొలగించడంలో సలహాదారుడికి అధికారం ఎక్కడిది?.ప్రధాన సలహాదారు రాజ్యాంగ బద్ధమైన పదవి కాదు.. సజ్జల వ్యవహారంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి. కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాల నేతలను అణగదొక్కారు’’ అని  జీవీఎల్‌ నరసింహారావు  వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-11T23:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising