ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు శిబిరాల్లో ‘ఉద్యమ భోగి’

ABN, First Publish Date - 2022-01-15T09:12:11+05:30

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతి రైతులు శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 757వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు 


తుళ్ళూరు, జనవరి 14: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతి రైతులు శుక్రవారం భోగి మంటలు వేసి అమరావతిని కాపాడాలని వేడుకున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతు ధర్నా శిబిరాలలో చేస్తున్న ఉద్యమం 758వ రోజుకు చేరుకుంది.


ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మూడు రాజధానులతో ప్రయోజనం లేదని తెలిసినా ప్రభుత్వం మూడు ముక్కల ఆట మానుకోవటం లేదన్నారు. కక్ష కట్టి అమరావతి అభివృద్ధిని నిరోధిస్తున్నారన్నారు. పండుగ పర్వ దినాలను రోడ్డు మీద చేసుకోవాల్సి దుస్థితిని సీఎం జగన్‌రెడ్డి కల్పించారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మందడంలో అమరావతి ఉద్యమ సెగ పేరుతో మహిళలు, రైతులు భోగి మంటలు వేశారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, ఐకాసా కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ ఈ వేడుకలలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-15T09:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising