ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం

ABN, First Publish Date - 2022-06-04T01:56:19+05:30

అమరావతి: హిమాచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో ఈ నెల 16, 17 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ఛీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హిమాచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో ఈ నెల 16, 17 తేదీల్లో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి  ఏపీ ఛీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ హాజరుకానున్నారు.  జూలై 4న ప్రధాని భీమవరం పర్యటనలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం సభలో  మాట్లాడతారు. మోదీ పర్యటనకు కలెక్టర్‌, ఎస్పీ  సహా రాష్ట్రస్థాయి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సమీర్‌ శర్మ ఆదేశించారు. 

Updated Date - 2022-06-04T01:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising