ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పెంచాలి

ABN, First Publish Date - 2022-11-03T05:32:32+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు గడువు పెంచాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుండుపల్లి సతీశ్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఈవోకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సతీశ్‌ వినతి

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు గడువు పెంచాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుండుపల్లి సతీశ్‌ కోరారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల నమోదుపై అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు, సర్వర్‌ లోపాల కారణంగా చాలా వరకు ఓటర్ల నమోదు జరగలేదని తెలిపారు. ఓటరు నమోదుకు వ్యవధి తక్కువ ఉన్నందున ప్రతి చోట ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కోరారు.

Updated Date - 2022-11-03T05:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising