ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగలించింది: మాధవ్

ABN, First Publish Date - 2022-06-30T17:27:42+05:30

ప్రభుత్వం డే లైట్ రాబరీకి పాల్పడిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్(MLC Madhav) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada : ప్రభుత్వం డే లైట్ రాబరీకి పాల్పడిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్(MLC Madhav) పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎస్(GPS) ఖాతాల నుంచి డబ్బులు దొంగలించిందని పేర్కొన్నారు. గత నవంబర్‌లో కూడా ఇదే విధంగా డబ్బులు మాయమయ్యాయన్నారు. చర్యలు తీసుకోవాల్సిన వారే చోరీకి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. Cfms ద్వారా తప్పు జరిగిందని‌ చెప్పడాన్ని ఖండిస్తున్నామని మాధవ్ పేర్కొన్నారు. ధర్మవరం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ మాధవ్ ఫేర్కొన్నారు.

Updated Date - 2022-06-30T17:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising