ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN కథనానికి స్పందించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-02-27T01:47:28+05:30

జిల్లాలోని వైసీపీ నేతల భూ కబ్జాలపై ABN ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని వైసీపీ నేతల భూ కబ్జాలపై ABN ఆంధ్రజ్యోతి  ప్రసారం చేసిన కథనాలకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి స్పందించారు. ఆదోని మండగేరిలో కబ్జాకు గురైన వాగును ఎమ్మెల్యే పరిశీలించారు. సర్వే చేసి గోడ నిర్మించాలని సర్వేయర్, వీఆర్వోలను ఎమ్మెల్యే ఆదేశించారు. వాగును కబ్జా చేసిన వైసీపీ నేతలపై ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. 

Updated Date - 2022-02-27T01:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising