ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకు మంత్రి పదవిరాలేదని కార్యకర్తలకు ఆవేదన ఉంది: పార్థసారథి

ABN, First Publish Date - 2022-04-11T18:15:21+05:30

‘‘నాకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తలకు ఆవేదన ఉంది’’ అని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ‘‘నాకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తలకు ఆవేదన ఉంది’’ అని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి సిద్ధపడితే వారించినట్లు తెలిపారు. తన స్నేహితుడు, ఎంపీ మోపిదేవి వచ్చి ఉదయం కలిశారని... తనకు పదవిరాలేదని అందరికీ బాధగానే ఉందన్నారు. సజ్జల సహా పలువురు నుంచి ఫోన్లు వచ్చాయని, సాధారణంగా మరో పదవి ఇస్తామని చెబుతారని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమి లేదు పార్టీ కోసం పని చేస్తామని పార్థసారథి అన్నారు. 


పార్థసారధి అనుచరులు, కార్యకర్తలు మాట్లాడుతూ... సమీకరణాల చూసి తమ నాయకుడికి మంత్రి పదవి రాలేదో అర్థం కావడం లేదన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆ నాయకుడికి ఏం చూసి మంత్రి పదవి ఇచ్చారో తెలియదని తెలిపారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కృష్ణా జిల్లాలో అధిక శాతం పదవులు ఉన్నాయన్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 

Updated Date - 2022-04-11T18:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising