సీఈవోగా ఎంకే మీనా బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2022-05-20T08:47:08+05:30
సీఈవోగా ఎంకే మీనా బాధ్యతల స్వీకరణ
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముకే్షకుమార్ మీనా గురువారం సచివాలయంలో కె.విజయానంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సీఈవోకు అభినందనలు తెలిపారు.
Updated Date - 2022-05-20T08:47:08+05:30 IST