ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రులు నిద్ర పోతున్నారు: కోట్ల

ABN, First Publish Date - 2022-01-02T20:32:31+05:30

ఎమ్మిగనూరులో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఎమ్మిగనూరులో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ నుంచి 5 టీఎంసీల నీటిని అనంతపురానికి అక్రమంగా తరలించారని విమర్శించారు. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిద్ర పోతున్నారని మండిపడ్డారు. గోనెగండ్లలో టీడీపీ సర్పంచ్ గెలిచినందుకు ప్రజలకు తాగునీరు సరిగా చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-02T20:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising