ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రుల బస్సు యాత్ర.. జన సమీకరణకు వాలంటీర్లపై ఒత్తిడి

ABN, First Publish Date - 2022-05-27T00:50:24+05:30

మంత్రుల బస్సు యాత్రకు జన సమీకరణ బాధ్యతను వార్డు వాలంటీర్లకు అప్పగించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: మంత్రుల బస్సు యాత్రకు జన సమీకరణ బాధ్యతను వార్డు వాలంటీర్లకు అప్పగించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ వార్డు వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని వార్డు సచివాలయాలకు అధికారులు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రుల బస్సు యాత్రకు లబ్దిదారులను తీసుకురాకపోతే వాలంటీర్లే బాధ్యత వహించాలని ఫోన్లలో హెచ్చరికలు చేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారు. 




Updated Date - 2022-05-27T00:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising