ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Roja: చెప్పుకుంటే బాధ అంటూ... టీటీడీపై రోజా అసహనం

ABN, First Publish Date - 2022-08-18T15:11:44+05:30

తిరుమల తిరుపతి దేవస్థానంపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)పై మంత్రి రోజా(Roja) అసహనం వ్యక్తం చేశారు. రోజా అడిగినప్పటికీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టిక్కెట్లు జారీ చేసేందుకు టీటీడీ నిరాకరించింది. కేవలం సాధారణ బ్రేక్ టికెట్లను జారీ చెయ్యడంతో టీటీడీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు శ్రీవారి ఆలయం (Tirumala temple)లోనే ఉండి... తన అనుచరులకు దర్శనం చేయించారు. చెప్పుకుంటే బాధ అంటూ టీటీడీపై అసహనం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కనుక... తన నియోజకవర్గ ప్రజలకు దర్శనం అయ్యే వరకు ఆలయంలోనే ఉన్నానని మంత్రి రోజా చెప్పారు. 

Updated Date - 2022-08-18T15:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising