ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JAGAN వైకుంఠ పాళి ఎక్కిస్తే... CHANDRABABU పాతాళానికి తొక్కేశారు: మంత్రి రజినీ

ABN, First Publish Date - 2022-05-29T02:47:16+05:30

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను జగన్ వైకుంఠ పాళి ఎక్కిస్తే... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాతాళానికి తొక్కేశారని మంత్రి విడదల రజినీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను జగన్ వైకుంఠ పాళి ఎక్కిస్తే...  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాతాళానికి తొక్కేశారని మంత్రి విడదల రజినీ అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈ సభకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రజినీ మాట్లాడుతూ.. రాజ్యసభ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చంద్రబాబు ఇవ్వలేదన్నారు.సీఎం జగన్ ఎనిమిది రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలకు ఇచ్చారన్నారు.రాష్ట్రంలో సంక్షేమ, సామాజిక విప్లవం నడుస్తోందని చెప్పారు.చిలకలూరిపేట చరిత్రలో ఒక బీసీకి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.తనకు టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించి మంత్రి పదవి ఇచ్చిన దమ్మున్న నాయకుడు జగన్‌ అని మంత్రి రజినీ తెలిపారు. 

Updated Date - 2022-05-29T02:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising