ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల ఇష్యూకు ముగింపు పలుకుతాం: మంత్రి Perni nani

ABN, First Publish Date - 2022-02-05T17:09:56+05:30

నేటితో ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి పేర్నినాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నేటితో ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి పేర్నినాని అన్నారు. నిన్న ఉద్యోగుల డిమాండ్స్‌పై చర్చించామని,  పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందని తెలిపారు. అనుమానాల నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశామన్నారు. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నామని తెలిపారు. మళ్ళీ కలిసి పని చేస్తామని చెప్పారు. ఫిట్మెంట్, ఐఆర్ రికవరీ, హెచ్‌ఆర్‌ఏ అంశాలతో పాటు చాలా అంశాలు మాట్లాడామన్నారు. ఇవాళ మరోమారు చర్చలు జరిపి ఇష్యూకి ముగింపు పలుకుతామని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-05T17:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising