ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం Jaganను కలిసిన మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో

ABN, First Publish Date - 2022-06-20T17:54:55+05:30

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి సోమవారం ఉదయం కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi reddy ramachandra reddy), టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి(Dharma reddy) సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వకుళమాత ఆలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఈ నెల 23న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నెల 18 న అంకురార్పణంతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రాన్ని సీఎంకు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. 

Updated Date - 2022-06-20T17:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising