ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే చంద్రబాబును పక్కన పెట్టారు: మంత్రి నాగార్జున

ABN, First Publish Date - 2022-05-29T01:20:20+05:30

చంద్రబాబు క్విట్ జగన్ అంటున్నాడు.. మంచి చేసే జగన్‌ని సాగనంపాలా.. అందుకే చంద్రబాబును ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు క్విట్ జగన్ అంటున్నాడు.. మంచి చేసే జగన్‌ని సాగనంపాలా.. అందుకే చంద్రబాబును ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎప్పుడైనా గౌరవించారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పరిపాలనా ఉందా అని చంద్రబాబు అడుగుతున్నాడు. అందుకే పదిహేడు మంది మంత్రులు రాష్ట్రంలో బస్సు యాత్ర చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నారని మంత్రి నాగార్జున అన్నారు.

Updated Date - 2022-05-29T01:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising