ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Minister: గణేష్ మండపాలపై అసత్య ప్రచారాలు

ABN, First Publish Date - 2022-08-29T18:14:44+05:30

గణేష్ మండపాలపై అనవసర అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గణేష్ మండపాలపై అనవసర అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఏ మీటింగ్ సమావేశం అయినా మైక్ పర్మిషన్ కోసం వంద రూపాయలు చలనా  కట్టాలని... అదే విధంగా ఫైర్ సేఫ్టీకి  సంబంధించి రూ.500 ఫీజ్ ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా (Social media) ద్వారా ప్రజల్ని గందరగోళం  కలిగించేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. భగవంతుడిపై దుష్ప్రచారం  చేస్తున్నారని మండిపడ్డారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ (AP Minister) ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-29T18:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising