ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chandrababu ఆ విషయంతోనే పక్కకు తప్పుకున్నాడు: మంత్రి ధర్మాన

ABN, First Publish Date - 2022-05-29T01:49:49+05:30

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని దోపిడి చేసి... ఈ దోపిడిని తాను ఆపలేననే పక్కకు తప్పుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని దోపిడి  చేసి... ఈ దోపిడిని తాను ఆపలేననే పక్కకు తప్పుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారం  నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..  ప్రభుత్వ పరిపాలనను మూడేళ్ల తర్వాత అంచనా వేయవచ్చునని అన్నారు.సామాజిక న్యాయం చేయాలనే ఫిలాసఫీతోనే జగన్ పదిహేడు మంది ఎస్సీ, ఎస్టీ,బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు.చదువు విషయంలో మనకన్నా ఇరవై ఒక్క రాష్ట్రాలు ముందున్నాయని తెలిసి, ఈ విషయాన్ని  సీఎం జగన్ గుర్తించి ‘నాడు- నేడు’, ‘అమ్మ ఒడి’ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు.శ్రమజీవులకే జగన్ డబ్బులు పంచిపెడుతున్నారన్నారు.డబ్బులు పంచి పెట్టడంలో ఎక్కడా అవినీతి జరగడం లేదన్నారు.కరోనా సమయంలో ఒక్క కుటుంబమైనా పస్తులున్నామని చెప్పిందా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అడిగారు.

Updated Date - 2022-05-29T01:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising