ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంద్రీనీవా నుంచి నీరిస్తున్నాం: మంత్రి బుగ్గన

ABN, First Publish Date - 2022-01-04T23:12:21+05:30

సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు 68 చెరువులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు చెరువులకు హంద్రీనీవా నుంచి నీరిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద హంద్రీనీవా నుంచి 68 చెరువులకు నీటి మల్లింపు   ట్రయల్ రన్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు 68 చెరువులకు హంద్రీ నీవా నుంచి నీరిస్తున్నామన్నారు. హంద్రీనీవా నుంచి నీటిని చెరువులకు మళ్లించడంపై మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయాంలో 15 శాతం మాత్రమే పనులు చేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక 65 శాతం పనులను పూర్తి చేసామని బుగ్గన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-04T23:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising