ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సచివాలయానికి చేరుకున్న మంత్రి బుగ్గన

ABN, First Publish Date - 2022-03-11T13:58:02+05:30

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. టీటీడీ వేదపండితులతో బడ్జెట్ కాపీలకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10:15 గంటలకు2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌ను  అసెంబ్లీలో మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు. 


కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ...

మరికాసేపట్లో సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ అయి సాధారణ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనుంది. ఆ వెంటనే అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టనున్నారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పుల రాజు ప్రవేశపెడతారు. 

Updated Date - 2022-03-11T13:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising