ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ

ABN, First Publish Date - 2022-04-25T16:32:39+05:30

ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య ధర్మమేనా.? అని ప్రశ్నించారు. సి.పి.ఎస్ అంశంపై సాధ్యాసాధ్యాల కోసం అధ్యయన కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. సుయ్యి మంటే నాదో అట్టు అన్నట్టు తయారయ్యాయి ప్రతిపక్షాలు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-04-25T16:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising